Friday, 17 February 2023

ఓం నమః శివాయ - భక్తులతో పోటెత్తుతున్న శివాలయాలు..!!

పంచాక్షరీ మంత్ర పఠనంతో శివాలయాలు మార్మోగుతున్నాయి. శివరాత్రి నాడు పరమేశ్వరుడి దర్శనం కోసం ప్రముఖ శైవ క్షేత్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ముస్తాబయ్యాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఏపీలోని శ్రీశైలం మహాక్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. నేటి రాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తిలోనూ భక్తులు భారీగా స్వామి వారిని దర్శించుకుంటున్నారు. పల్నాడు జిల్లా కోటప్పకొండ దేవాలయంలో భక్తులు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/DNqLog0
https://ift.tt/HFGqNpS

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour