Friday, 17 February 2023

ఉగ్రవాదుల భీకర దాడి- పోలీస్ కమిషనర్ కార్యాలయంపై: ఎదురుకాల్పులతో అట్టుడుకుతున్న సిటీ

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులు భీకర దాడికి దిగారు. పోర్ట్ సిటీ కరాచీ నగర పోలీస్ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు, జాతీయ భద్రత అధికారులు సంఘటన స్థలానికి చేరకున్నారు. ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. రేంజర్ పర్సనల్

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/kTmMFIO
https://ift.tt/HFGqNpS

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour