ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులు భీకర దాడికి దిగారు. పోర్ట్ సిటీ కరాచీ నగర పోలీస్ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు, జాతీయ భద్రత అధికారులు సంఘటన స్థలానికి చేరకున్నారు. ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. రేంజర్ పర్సనల్
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/kTmMFIO
https://ift.tt/HFGqNpS
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment