Wednesday, 15 February 2023

డిగ్రీ కాలేజ్ కూడా తేలేనోడు మంత్రి: ఎర్రబెల్లిపై షర్మిల ఘాటువ్యాఖ్యలు!!

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. పాదయాత్రలో దూకుడుగా ముందుకు వెళ్తున్న షర్మిల కేసీఆర్ కుటుంబ పాలనను టార్గెట్ చెయ్యటంతో పాటు ఏ నియోజక వర్గానికి వెళ్ళినా అక్కడ స్థానిక ఎమ్మెల్యేల పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలాకా అయిన పాలకుర్తిలో ప్రజాప్రస్థానం పాదయాత్రను

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/JpG0fEi
https://ift.tt/JiELsPh

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour