Wednesday, 15 February 2023

పచ్చబొట్టు వేయించుకోమంటే అలజడి దేనికి? అంబటి రాంబాబు ఆలోచన ఎప్పుడూ వాటిపైనే: పవన్‌కళ్యాణ్‌ జనసేన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంది. అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. జనసేన పార్టీ కూడా ప్రజాక్షేత్రంలోకి దూకుడుగా ముందుకు వెళుతూ అధికార వైసిపిని టార్గెట్ చేస్తుంది. తాజాగా జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గంలో పర్యటిస్తూ అధికార వైసిపి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/tGPbOga
https://ift.tt/JiELsPh

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour