ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదైంది. కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో కోటంరెడ్డి సంచలనంగా మారారు. సొంత ప్రభుత్వం పైన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసారు. దీనిని ప్రభుత్వం ఖండించింది. ఈ మొత్తం వ్యవహారం పైన ఆరా తీస్తోంది. ఇదే సమయంలో కోటంరెడ్డి టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. దీంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ బాధ్యతలను
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/86FHfsn
https://ift.tt/UPx4aor
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment