Friday, 3 February 2023

అదానీ గ్రూప్ పేరు చెప్పకుండా బ్యాంకింగ్ రంగ పరిస్థితిపై ఆర్బీఐ క్లారిటీ

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ నివేదికతో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కోట్లలో నష్టపోతోంది. స్టాక్ మార్కెట్లలోనూ కొంత అలజడి నెలకొంది. అయితే, ఇప్పుడు సాధారణంగానే కొనసాగుతున్నాయి. అదానీ గ్రూప్ నష్టాలపై ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించగా.. తాజాగా, ఆర్బీఐ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/1qKeDVJ
https://ift.tt/UPx4aor

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour