న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ నివేదికతో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కోట్లలో నష్టపోతోంది. స్టాక్ మార్కెట్లలోనూ కొంత అలజడి నెలకొంది. అయితే, ఇప్పుడు సాధారణంగానే కొనసాగుతున్నాయి. అదానీ గ్రూప్ నష్టాలపై ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించగా.. తాజాగా, ఆర్బీఐ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/1qKeDVJ
https://ift.tt/UPx4aor
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment