అమరావతి: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 టాక్ షోపై పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా..ఘాటు విమర్శలు చేశారు. మెగా కాంపౌండ్ హీరోలనూ వదల్లేదు. సినిమాల పరంగా వారికి మంచి ఆదరణే ఉన్నప్పటికీ- రాజకీయాల్లో ఏ మాత్రం రాణించలేరని అన్నారు. పవన్ కల్యాణ్, నాగబాబు ఎన్నికల్లో ఓడిపోవడమే దీనికి నిదర్శనమని రోజా గుర్తు చేశారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/wiRr6Cq
https://ift.tt/RYdm3Qw
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment