Monday, 16 January 2023

కుప్పంలో మారుతున్న సీన్ ? భరత్ ను కాదని పోటీకి పెద్దిరెడ్డి రెడీ ! జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ?

ఏపీలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబును ఏడుసార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గంలో ఈసారి 2024 ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేయాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కుప్పంలో స్ధానికుడైన కేజే భరత్ ను రెండేళ్ల క్రితమే రంగంలోకి దింపడమే కాకుండా ఆయనకు కావాల్సిన సహకారం అందిస్తోంది. అయినా కుప్పంలో వైసీపీ పుంజుకోవడం లేదనే నివేదికలు

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/h62OaRY
https://ift.tt/RYdm3Qw

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour