Wednesday, 4 January 2023

చంద్రబాబులో చేవ లేదు.. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వచ్చినా టీడీపీని పైకి లేపలేడు!!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు కుప్పం పర్యటన లో చెత్త వాగుడు వాగున్నారని ఆయన మండిపడ్డారు. తాము పోలీస్ యాక్ట్ ప్రకారమే జీవో ఇచ్చామని, ఆ జీవోను చంద్రబాబు పూర్తిగా చదివితే బాగుంటుంది అంటూ హితవు పలికారు. చంద్రబాబు జీవో చదవకుండానే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/LJ09Mo5
https://ift.tt/X05YhZv

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour