టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు కుప్పం పర్యటన లో చెత్త వాగుడు వాగున్నారని ఆయన మండిపడ్డారు. తాము పోలీస్ యాక్ట్ ప్రకారమే జీవో ఇచ్చామని, ఆ జీవోను చంద్రబాబు పూర్తిగా చదివితే బాగుంటుంది అంటూ హితవు పలికారు. చంద్రబాబు జీవో చదవకుండానే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/LJ09Mo5
https://ift.tt/X05YhZv
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment