Wednesday, 4 January 2023

చంద్రబాబు పై ఆర్జీవి సంచలన వ్యాఖ్యలు- వైసీపీ నేతలను మించిపోయేలా..!!

టీడీపీ అధినేత చంద్రబాబుపై రాంగోపాల్ వర్శ సంచలన వ్యాఖ్యలు చేసారు. మరణాల అంకెలతో పాపులారిటీ లెక్కలు వేసుకుంటున్నారని ఆరోపించారు. కందుకూరు, గుంటూరులో జరిగిన ఘటనల పైన ఆర్జీవి స్పందించారు.హిట్లర్ తరువాత చంద్రబాబునే ఈ రకంగా చూస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. పెద్ద గ్రౌండ్స్ లో సభలు పెడితే జనం రారని,తనకు మద్దతు లేదని అనుకుంటారనే కారణంతో మేత వేస్తామని ఆశ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Nb5gMGj
https://ift.tt/X05YhZv

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour