విశాఖపట్నం: ఏపీలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చీకటి జీవోలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/gUBlCmc
https://ift.tt/gVEfw0N

No comments:
Post a Comment