Thursday, 5 January 2023

తెలంగాణలో మరో భారీ పెట్టుబడి: ఖమ్మంలో రూ. 250 కోట్లు ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్

హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రముఖ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. వంటనూనెల ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటు కోసం గోద్రెజ్ సంస్థ తెలంగాణలో 250 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఖ‌మ్మం, కొత్త‌గూడెం జిల్లాల్లో వంట నూనెల ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఈ పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు గోద్రెజ్ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు రాష్ట్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/64QzLV9
https://ift.tt/gVEfw0N

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour