Sunday, 22 January 2023

ఏపీ నిధులపై కన్నేసిన తెలంగాణ: కేంద్రం వద్దే తేల్చుకుంటాం: మంత్రి హరీష్ రావు ఘాటు లేక

హైదరాబాద్: ఏపీ నిధులపై తెలంగాణ కన్నేసింది. వాటిని తమ రాష్ట్రానికి బదలాయించుకోవడానికి కసరత్తు మొదలు పెట్టింది. కేంద్రం వద్దే తేల్చుకోవడానికి సన్నద్ధమైంది. ఇందులో భాగంగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి టీ హరీష్ రావు లేఖాస్త్రాన్ని సంధించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన లేఖ రాశారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Cj0Vf6T
https://ift.tt/P9853ab

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour