హైదరాబాద్: ఏపీ నిధులపై తెలంగాణ కన్నేసింది. వాటిని తమ రాష్ట్రానికి బదలాయించుకోవడానికి కసరత్తు మొదలు పెట్టింది. కేంద్రం వద్దే తేల్చుకోవడానికి సన్నద్ధమైంది. ఇందులో భాగంగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి టీ హరీష్ రావు లేఖాస్త్రాన్ని సంధించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన లేఖ రాశారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Cj0Vf6T
https://ift.tt/P9853ab
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment