Sunday, 22 January 2023

మొగల్‌లను ఓడించిన ముస్లిం యోధుడు 'బాఘ్ హజారికా'ను కల్పిత పాత్రగా బీజేపీ చిత్రీకరిస్తోందా?

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరో వివాదానికి కారణమయ్యారు. చరిత్రలో ప్రముఖంగా కనిపించే సరాయ్‌ఘాట్ యుద్ధంలో మొగలులను ఓడించిన అహోమ్ సైన్యంలో భాగమైన ముస్లిం యోధుడు ఇస్మాయిల్ సిద్ధికీ ఉనికిని ప్రశ్నించడం ద్వారా ఆయన తాజా వివాదాన్నిరేకెత్తించారు. ఇస్మాయిల్ సిద్ధికీని అస్సాంలో బాఘ్ హజారికా పేరుతో పిలుస్తారు. సరాయ్‌ఘాట్ యుద్ధంలో మొగలులకు వ్యతిరేకంగా అహోమ్

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/F74tCT5
https://ift.tt/P9853ab

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour