వైసిపి యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందో చూద్దాం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయాలలో జగన్ ప్రవేశిస్తే అక్కడ ప్రకంపనలు వస్తాయని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/Wn2qYHN
https://ift.tt/Mwd7c29
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment