Wednesday, 18 January 2023

తెలంగాణలో భారతీ ఎయిర్‌టెల్ భారీ పెట్టుబడి: హైదరాబాద్‌లో 2వే కోట్లతో డేటా సెంటర్

హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రూ. 2వేల కోట్లతో పెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ovEMYqd
https://ift.tt/Mwd7c29

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour