హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రూ. 2వేల కోట్లతో పెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ను హైదరాబాద్లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/ovEMYqd
https://ift.tt/Mwd7c29
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment