Sunday, 29 January 2023

పార్లమెంట్ సాక్షిగా కేసీఆర్ నయా పాలిటిక్స్.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!!

తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాలు మొదలుపెట్టిన నాటి నుండి ప్రధానంగా ఆయన ఫోకస్ జాతీయంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అన్నదానిపైనే ఉంది. అందుకు దొరికే ప్రతి చిన్న అవకాశాన్ని కేసీఆర్ వినియోగించుకోవాలని చూస్తున్నారు. తాజాగా పార్లమెంటు సమావేశాలను కెసిఆర్ తన జాతీయ రాజకీయాలకు, బి ఆర్ ఎస్ పట్ల వివిధ పార్టీలలో సానుకూల దృక్పథం పెంచడానికి వ్యూహాత్మకంగా వినియోగించనున్నారు.

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/PvedBwg
https://ift.tt/bwPr4BF

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour