Sunday, 29 January 2023

వారి ఖాతాల్లో రూ.10వేల నగదు జమ - సీఎం జగన్ మార్క్ నిర్ణయం..!!

ముఖ్యమంత్రి జగన్ తనం మార్క్ సంక్షేమం కొనసాగిస్తున్నారు. సీఎం జగన్ ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే జగనన్న చేదోడు కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 3,30,145 మందికి రూ 330.15 కోట్ల ఆర్దిక సాయాన్ని విడుదల చేయనున్నారు. దీని ద్వారా ఒక్కో లబ్ది దారుడుకు రూ 10 వేల చొప్పున

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/fR0VGq5
https://ift.tt/bwPr4BF

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour