Wednesday, 18 January 2023

కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావసభలో కనిపించని ప్రకాష్ రాజ్, కుమారస్వామి.. ఆసక్తికర చర్చ

తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత అట్టహాసంగా నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో మూడు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంతమాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీఎం కేసీఆర్ తో పాటు టిఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొని కేంద్రంలోని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/SNRq7aM
https://ift.tt/Mwd7c29

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour