Wednesday, 18 January 2023

జీవో 1పై సుప్రీం అత్యవసర విచారణ-జగన్ సర్కార్ డిమాండ్ వెనుక లోకేష్ ?

ఏపీలో కందుకూరు, గుంటూరు ఘటనల నేపథ్యంలో జగన్ సర్కార్ రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు నిషేధిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 1కు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ నెల 23 వరకూ సస్పెండ్ చేసింది. అయితే దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో సుప్రీంకోర్టు దీనిపై వెంటనే విచారణ చేపట్టేందుకు అంగీకరించలేదు. కానీ ప్రభుత్వం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/GUJYT4I
https://ift.tt/Mwd7c29

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour