Monday, 26 December 2022

coronavirus: నేడు దేశమంతా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్: ఫోర్త్ వేవ్ ఆందోళనతో ముందస్తు చర్యలు!!

దేశంలో ప్రస్తుతం కరోనా ఆందోళన కొనసాగుతోంది. చైనాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో, భారతదేశంలోనూ కరోనాపై టెన్షన్ కొనసాగుతుంది. దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న ప్రతీసారీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ వస్తుంది. తాజాగా కరోనా నాలుగో వేవ్ కి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్న ప్రభుత్వం నేడు దేశమంతా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/AiCrkfI
https://ift.tt/arEWx8w

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour