తెలంగాణ రాష్ట్రంలో దూకుడుగా బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రను పూర్తి చేసి వెంటనే ఆరో విడత పాదయాత్రను కొనసాగించాలని భావించారు. అయితే ఆరో విడత బండి సంజయ్ పాదయాత్రకు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్రకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నప్పటికీ,
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/QgO1MvT
https://ift.tt/6QOsLtK
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment