ఏపీలో తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాళ మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ఇవాళ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. ఇందులో అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ, ఆమోదించాల్సిన బిల్లులు, రాజధానుల తరలింపు, సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, కడప స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభం వంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి. వీటిపై సీఎం జగన్ మంత్రులతో చర్చించి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BHwjfT
https://ift.tt/2JfzpaC
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment