హైదరాబాద్/అమరావతి:మాండూస్ తుఫాను ప్రభావంతో తెలంగాణలో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో భారీ పంట, ఆస్తి నష్టం జరిగింది. దీంతో చేతికందిన పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అండగా ఉంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/X39ArBH
https://ift.tt/2JfzpaC
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment