Monday, 12 December 2022

తెలుగు రాష్ట్రాల్లో మాండూస్ తర్వాత మెగా ముప్పు: ఏపీ, తెలంగాణ 3 రోజులపాటు వర్షాలు

హైదరాబాద్/అమరావతి:మాండూస్ తుఫాను ప్రభావంతో తెలంగాణలో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో భారీ పంట, ఆస్తి నష్టం జరిగింది. దీంతో చేతికందిన పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అండగా ఉంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/X39ArBH
https://ift.tt/2JfzpaC

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour