Sunday, 11 December 2022

ఢిల్లీలో కేసీఆర్ 'రాజశ్యామల యాగం': బీఆర్ఎస్ జాతీయవిధానం ప్రకటనపై ఉత్కంఠ!!

భారత రాష్ట్ర సమితి లాంఛనంగా ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్ నేడు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ విధానాన్ని ప్రకటించడానికి, జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/IOAFHaK
https://ift.tt/DIsx6Wd

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour