ఏపీలో రానున్న పొత్తుల పైన జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. పరోక్షంగా తమ విధానం పైన క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో తమ లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు. పార్టీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక..ఎన్నికలకు సంబంధించి పొత్తులతో సహా అన్ని అంశాల పైన పారదర్శకంగా నిర్ణయాలు ఉంటాయన్నారు. అన్నింటినీ అధికారికంగా వెల్లడిస్తామని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/BCkrNAo
https://ift.tt/DIsx6Wd
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment