వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం ఆర్ద్రరాత్రి దాటాకి 1.40 గంటల నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించేందుకు నిర్ణయించారు. కైంకర్యాల అనంతరం వేకువజాము 1.45 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే పరిమళ పుష్ఫాలు..విద్యుత్తు దీప కాంతులో శ్రీవారి ఆలయం శోభాయమానంగా వెలుగులీనుతోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/B4uEgpS
https://ift.tt/nm4kwTt
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment