తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం భక్తులు పోటెత్తడంతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. జనవరి 2 నుంచి 11 వరకు 10 రోజులపాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. రోజుకు 45 వేలు చొప్పున 10 రోజులపాటు 4.5 లక్షల సర్వదర్శనం టోకెన్లు జారీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/FStKbHh
https://ift.tt/nm4kwTt

No comments:
Post a Comment