Saturday, 31 December 2022

తిరుమలకు భారీగా చేరుకున్న భక్తులు స్వల్ప తొక్కిసలాట: సర్వదర్శనం టోకెన్ల కోసం బారులు

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం భక్తులు పోటెత్తడంతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. జనవరి 2 నుంచి 11 వరకు 10 రోజులపాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. రోజుకు 45 వేలు చొప్పున 10 రోజులపాటు 4.5 లక్షల సర్వదర్శనం టోకెన్లు జారీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/FStKbHh
https://ift.tt/nm4kwTt

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour