Friday, 2 December 2022

మనీలాండరింగ్ కేసు: ఆ రాష్ట్ర సీఎం డిప్యూటీ సెక్రటరీని అరెస్ట్ చేసిన ఈడీ

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. రాష్ట్రంలో జరిగిన బొగ్గు లెవీ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో శక్తివంతమైన బ్యూరోక్రాట్ గా పేరున్న చౌరాసియాను ఈడీ అధికారులు ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అరెస్ట్ చేసిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/YZSyRJ8
https://ift.tt/mc9wiBs

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour