తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యత్వానికి బూదాటి లక్ష్మీనారాయణ రాజీనామా చేసారు. 2021లో లక్ష్మీ నారాయణ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక స్వామీజీ ఆశీస్సులతో లక్ష్మీనారాయణకు టీటీడీలో అవకాశం దక్కిందనే ప్రచారం ఉంది. లక్ష్మీనారాయణ సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఎండీగా హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్నారు. ప్రి లాంచ్ ఆఫర్ పేరిట.. ఫ్లాట్లు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Ifz0L8Y
https://ift.tt/mc9wiBs
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment