Wednesday, 14 December 2022

బండి సంజయ్‌ పాదయాత్రపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు - ప్రత్యేక గుర్తింపు..!!

తెలంగాణలో బీజేపీ బలోపేతం పైన ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. అందులో భాగంగా రాష్ట్ర నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గురించి ప్రధాని ఆరా తీసారు. అదే సమయంలో కొన్ని కీలక సూచనలు చేసారు. తెలంగాణ కేంద్రంగా టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అనే విధంగా రాజకీయ పోరు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ZTpE5to
https://ift.tt/UJGoNpg

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour