అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. మరోసారి ముందస్తు ఎన్నికల గళం వినిపించింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సమాయాత్తమౌతోందనే వార్తలు వ్యక్తమౌతోన్న వేళ.. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని ఇచ్చాయి. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు కొట్టిపారేయలేనివిగా మారాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/8kqF9UC
https://ift.tt/UJGoNpg
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment