Monday, 5 December 2022

మసీదులో హనుమాన్ చాలీసా పఠనానికి పిలుపు-మధురలో ఉద్రిక్తతలు-భారీ భద్రత

శ్రీకృష్ణ జన్మస్ధానంగా పేర్కొంటున్న మధురలో షాహీ ఈద్ గా స్ధలం, పక్కనే మసీదు ఉండటంపై హిందూ సంస్ధలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు కాస్తా మరో టర్న్ తీసుకుంటున్నాయి. ఇవాళ మధురలోని మసీదులో హనుమాన్ చాలీసా పఠనానికి తరలిరావాలంటూ హిందువులకు అఖిల భారత హిందూ మహాసభ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు కారణమవుతోంది. దీంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/LyeRp7D
https://ift.tt/XW587gY

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour