Monday, 5 December 2022

85 ఏళ్ల తర్వాత కప్‌బోర్డులో దొరికిన పులి అవశేషాలు

85 ఏళ్ల కిందట తప్పిపోయినట్టు భావించిన చివరి టాస్మానియన్ టైగర్ అవశేషాలు ఆస్ట్రేలియా మ్యూజియంలోని కప్‌బోర్డులో కనిపించాయి. 1936లో హోబర్ట్ జూలో థైలాసిన్(టాస్మానియర్ టైగర్) మరణించింది. ఆ తర్వాత ఈ పులి మృతదేహాన్ని జూ వారు స్థానిక మ్యూజియానికి అప్పజెప్పారు. కానీ ఆ తర్వాత థైలాసిన్ మృతదేహం ఏమైందో ఎవరికీ తెలియదు. దీని మృతదేహాం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/6yYFPAX
https://ift.tt/XW587gY

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour