Wednesday, 7 December 2022

మంత్రి నిరంజన్ రెడ్డి పేరుతో పైసా వసూల్.. విషయం తెలిసి మంత్రి షాక్!!

తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. వీళ్లు వాళ్ళు అన్న తేడా లేకుండా సైబర్ నేరాలకు పాల్పడుతూ పట్టుకోండి చూద్దాం అంటూ అధికారులతో ఆటలు ఆడుతున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులను, ఎమ్మెల్యేలను ఇప్పటివరకు టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు, తాజాగా మంత్రులను సైతం ముప్పతిప్పలు పెడుతున్నారు. మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు. వాళ్ల పేరు తోనే ఫేక్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/DBW5h4G
https://ift.tt/dPCgb0z

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour