Wednesday, 7 December 2022

ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురు మృతి, 19 మందికి గాయాలు

చిత్తూరు: జిల్లాలోని పూతలపట్టు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లక్ష్మయ్యఊరులో పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురు మృతి చెందారు. మరో 19 మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పూతలపట్టు మండలం జట్టిపల్లిలో ట్రాక్టర్‌పై పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/UxZPRIu
https://ift.tt/dPCgb0z

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour