ఆమెకు పెళ్లయ్యింది. భర్త ఉన్నాడు. బంగారం లాంటి పిల్లలు ఉన్నారు. భర్తతో దూరంగా ఉంటోంది. ఇంతలో ఆమె బుద్ది తప్పింది. సోషల్ మీడియా వేదిక.. ఒకతనితో ప్రేమాయణం సాగించింది. అతను పిలిచాడని అందిరినీ వదిలి వెళ్లింది. చివరకు విగతజీవిగా మారింది. అవును ప్రేమించిన ప్రియుడే ఆమెను కడతేర్చాడు. ఈ విషాద ఘటన ఇందూరు జిల్లాలో జరిగింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/6vzxkwl
https://ift.tt/K0UZdh5

No comments:
Post a Comment