Sunday, 13 November 2022

ఆ విషయం నన్ను బాధపెట్టింది- వెంకయ్య నాయుడు..!!

హైదరాబాద్: మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన నళిని శ్రీహరన్​తోపాటు మరో అయిదుమంది జైలు నుంచి విడుదల కావడం పట్ల మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. వారు విడుదల కావడాన్ని తప్పు పట్టారు. రాజీవ్ గాంధీని హత్య చేసిన వారి పట్ల కనికరం చూపాల్సిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/1QMJg60
https://ift.tt/CfGcSnN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour