Tuesday, 8 November 2022

Earthquake: వణికిన ఢిల్లీ- రాత్రంతా జాగారం..!!

ఖాట్మండూ: నేపాల్‌లో పెను భూకంపం సంభవించింది. నేపాల్ పశ్చిమ దిశలో సంభవించిన ఈ భూకంప తీవ్రత అనూహ్యంగా నమోదైంది. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. ఢిల్లీ-నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిపైనా దీని ప్రభావం పడింది. దేశ రాజధానివాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రాత్రంతా జాగారం చేశారు. ప్రకంపనల తీవ్రత తగ్గకపోవడం వల్ల ఇళ్లల్లోకి వెళ్లడానికీ భయపడ్డారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/5a9Pj0z
https://ift.tt/Us8NH6Y

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour