ఖాట్మండూ: నేపాల్లో పెను భూకంపం సంభవించింది. నేపాల్ పశ్చిమ దిశలో సంభవించిన ఈ భూకంప తీవ్రత అనూహ్యంగా నమోదైంది. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. ఢిల్లీ-నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిపైనా దీని ప్రభావం పడింది. దేశ రాజధానివాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రాత్రంతా జాగారం చేశారు. ప్రకంపనల తీవ్రత తగ్గకపోవడం వల్ల ఇళ్లల్లోకి వెళ్లడానికీ భయపడ్డారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/5a9Pj0z
https://ift.tt/Us8NH6Y
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment