Tuesday, 8 November 2022

మరో ప్రమాదం: వందే భారత్ ఎక్స్ ప్రెస్‌రైలు ఢీకొని మహిళ మృతి

గాంధీనగర్: సెమీ హైస్పీడ్ ట్రైన్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా, గాంధీనగర్-ముంబై మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు ఢీ కొనడంతో ఓ మహిళ మృతి చెందింది. గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ సమీపంలో ఆర్చిబల్డ్ పీటర్(54) అనే మహిళ ట్రాక్ దాటుతుండగా ముంబై వైపు వెళుతున్న వందేభారత్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/LSrZlCy
https://ift.tt/Us8NH6Y

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour