Saturday, 5 November 2022

మునుగోడులో గెలిచేదెవరు - మునిగేదెవరు : డిసైడ్ అయ్యేది ఇక్కడే..!!

మరి కొద్ది గంటల్లో మునుగోడు విజేత ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు పార్టీల నేతలు చేరుకుంటున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాలపైన ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మూడు ప్రధాన పార్టీలకు ఇక్కడ గెలుపు కీలకం కానుంది. కానీ, గెలిచేదెవరు. మునుగోడులో పోటెత్తిన పోలింగ్ లో మునిగేదెవరు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/adolNgI
https://ift.tt/gE36f8m

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour