హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల ఫలితాలపైనే ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఫలితాలే సెమీ ఫైనల్గా రాజకీయ నేతలు భావిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికను ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మాకంగా తీసుకుని విస్తృతంగా ప్రచారం చేశాయి. 3న జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/gRUOLNd
https://ift.tt/gE36f8m
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment