Friday, 25 November 2022

వైఎస్ జగన్‌కు కేంద్రం నుంచి మరో గుడ్ న్యూస్..!!

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వద్ద సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న వస్తు, సేవ పన్ను (జీఎస్టీ) బకాయిల చెల్లింపు వ్యవహారం మొత్తానికి సుఖాంతమైంది. ఈ బకాయిలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ బకాయిలను విడుదల చేసింది. 17,000 కోట్ల రూపాయలను చెల్లించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించిన జీఎస్టీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/IpeTMYb
https://ift.tt/AIOxdha

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour