తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ఇవ్వాళ మరో రాకెట్ను అంతరిక్షంలోకి పంపించబోతోంది. ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)-సీ54ను తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి ప్రయోగించడానికి సర్వ సన్నద్ధమైంది. ఈ ఉదయం 11.56 నిమిషాలకు పీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లనుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/bJrUyGt
https://ift.tt/6ya5DUH
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment