హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తన నివాసం, సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలపై స్పందించారు. దర్యాప్తు సంస్థలకు, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తానని మంత్రి చెప్పారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఆయన బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. దర్యాప్తు సంపూర్ణంగా చేయాలని, నిజాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదేనని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/vkD5KhU
https://ift.tt/qvwj3FZ
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment