వరంగల్ కమిషనరేట్ పోలీసులు దేశంలో గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయాలకు సంబంధించి నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠాకు చెందిన ఆరుగురు నిందితులతో పాటు, సర్టిఫికెట్లు కొనుగోలు చేసిన మరో ఆరుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు హసన్ పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ గ్యాంగ్ లో మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/4NvMh7H
https://ift.tt/qvwj3FZ
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment