Sunday, 6 November 2022

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? ఆ వీడియోతో టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్!!

తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం మొత్తం ఆసక్తికరంగా చూసిన మునుగోడు ఉప ఎన్నికల పోరు ముగిసింది. ఈ ఉప ఎన్నికలో హోరాహోరీగా పోరాడిన బిజెపి తరఫున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరాజయం పాలయ్యారు. మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసి తన సత్తా చాటుకుంది. మొదటి నుంచి మునుగోడు ప్రజలు తనని ఆదరిస్తారని ధీమా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/w7W8E1B
https://ift.tt/mGEo6WP

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour