Sunday, 6 November 2022

మీది ఓ గెలుపేనా? సిగ్గుండాలి కేసీఆర్; బీజేపీకి బుద్దొచ్చిందా: మునుగోడు ఫలితాలపై వైఎస్ షర్మిల

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల తనదైన శైలిలో స్పందించారు. మునుగోడులో మొనగాడు మేమే అని సంబరాలు జరుపుకున్న టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేశారు. అదే సమయంలో బీజేపీని సైతం టార్గెట్ చేసి వైయస్ షర్మిల తనదైన శైలిలో కౌంటర్ వేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/8o5Wdih
https://ift.tt/mGEo6WP

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour