Monday, 7 November 2022

కాపీ రైట్ షాక్: కాంగ్రెస్, భారత్ జోడో యాత్ర ట్విట్టర్ ఖాతాలు బ్లాక్ చేయాలన్న కోర్టు

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్, భారత్ జోడో యాత్రల ట్విట్టర్ హ్యాండిల్‌ను బ్లాక్ చేయాలని బెంగళూరులోని కోర్టు ఆదేశించింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఉపయోగించిన వీడియోలు కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిని విన్న న్యాయస్థానం ఇప్పుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/5EoXAyQ
https://ift.tt/JUGClLB

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour