Monday, 7 November 2022

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్విస్ట్: అప్రూవర్‌గా మారిన మనీష్ సిసోడియా అనుచరుడు

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అనుచరుడు ఒకరు అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమయ్యారు. ఈ స్కాంకి సంబంధించి నిజానిజాలన్నీ బయటపెడతానని ఆ వ్యక్తి కోర్టుకు చెప్పినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియా ప్రధాన నిందితుడిగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/g8jWJPx
https://ift.tt/JUGClLB

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour